ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్‌లో సదరన్‌ కౌన్సిల్‌ స్టాండింగ్‌ కమిటీ భేటీ

ABN, First Publish Date - 2023-02-21T03:21:35+05:30

దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి స్టాండింగ్‌ కమిటీ సమావేశం ఏప్రిల్‌లో జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి స్టాండింగ్‌ కమిటీ సమావేశం ఏప్రిల్‌లో జరగనుంది. ఈ సమావేశంలో చర్చించడానికిగానూ ఎజెండా అంశాలను పంపాల్సిందిగా దక్షిణాది రాష్ట్రాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు రాష్ట్రానికి సోమవారం లేఖ రాసింది. ఇందులో చర్చించిన అంశాల్లో ముఖ్యమైనవాటిని సదరన్‌ కౌన్సిల్‌కు నివేదిస్తామని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఎజెండా అంశాలను వెంటనే సదరన్‌ కౌన్సిల్‌ సెక్రటరియేట్‌కు ఆన్‌లైన్‌ ద్వారా పంపించాలని కోరింది. వీటితో పాటు ఇది వరకే కౌన్సిల్‌ చర్చించిన సమస్యలను, వాటి పురోగతికి సంబంధించి వివరణలను కూడా పంపాలని తెలిపింది.

Updated Date - 2023-02-21T03:21:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising