ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Godse Photo: శోభాయాత్రలో గాడ్సే ఫొటో!

ABN, First Publish Date - 2023-03-31T02:44:46+05:30

శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో గాడ్సే ఫొటోను ప్రదర్శించడం కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఓల్డ్‌ సిటీలో రాజాసింగ్‌ ఆధ్వర్యంలో యాత్ర

గాంధీ హంతకుడి భారీ ఫొటో ప్రదర్శన

అప్జల్‌గంజ్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో గాడ్సే ఫొటోను ప్రదర్శించడం కలకలం రేపింది. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ధూల్‌పేట్‌లోని ఆకా్‌షపురి హనుమాన్‌ మందిర్‌ నుంచి గురువారం శోభాయాత్ర నిర్వహించారు. రాజాసింగ్‌ వాహనంపై ఉన్న సమయంలోనే కొందరు యువకులు శ్రీరాముని జెండాలతోపాటుజాతిపిత గాంధీని చంపిన నాథూరామ్‌ గాడ్సే ఫొటోను ప్రదర్శించారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - 2023-03-31T02:44:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising