ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

murder: సహజీవనం చేస్తున్న మహిళ హత్య

ABN, First Publish Date - 2023-01-26T08:51:12+05:30

సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేశాడో వ్యక్తి. మిర్యాలగూడకు చెందిన రవి భార్య పందుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బాలానగర్‌: సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేశాడో వ్యక్తి. మిర్యాలగూడకు చెందిన రవి భార్య పందుల శారద(28) బాలానగర్‌ అంబిక కాలనీలో నివసిస్తూ కూలి పనిచేసుకొని జీవిస్తోంది. మిర్యాలగూడకు చెందిన గుడిసె హరికృష్ణ, ఆమె ఏడు నెలల నుంచి సహజీవనం చేస్తున్నారు. శారదపై అనుమానంతో బుధవారం ఉదయం కత్తితో గొంతుకోసి చంపేశాడు. మృతదేహాన్ని ఇంట్లో ఉంచి తాళం వేసి పారిపోయాడు. గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు బాలానగర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-01-26T08:51:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising