ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంసెట్‌కు 1.80 లక్షల దరఖాస్తులు

ABN, First Publish Date - 2023-03-31T03:48:44+05:30

ఎంసెట్‌ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. గురువారం సాయంత్రం వరకు రాష్ట్రంలో 1.80 లక్షలకు పైగా విద్యార్థులు ఎంసెట్‌ కోసం దరఖాస్తు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఎంసెట్‌ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. గురువారం సాయంత్రం వరకు రాష్ట్రంలో 1.80 లక్షలకు పైగా విద్యార్థులు ఎంసెట్‌ కోసం దరఖాస్తు చేశారు. దరఖాస్తుల సమర్పణకు ఏప్రిల్‌ 10 వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో ఇంజనీరింగ్‌ విభాగానికి 1,14,989, అగ్రికల్చర్‌ విభాగానికి 65,033, రెండు విభాగాలకు 218 దర ఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలు మే 7న ప్రారంభమై 11 వరకు కొనసాగనున్నాయి. మే 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్‌, 10, 11 తేదీల్లో అగ్రిక్చలర్‌ విభాగం పరీక్షలుంటాయి.

Updated Date - 2023-03-31T03:48:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising