విలీన ప్రాంతాల అభివృద్ధికి కృషి : రమణాచారి
ABN, First Publish Date - 2023-05-14T00:21:44+05:30
విలీన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తాన ని మునిసిపల్ కమిషనర్ రమణాచారి అన్నారు. ఆయన పట్టణంలో ని 7వ వార్డులో గల మారుతినగర్ లో శనివారం ఆ వార్డు కౌన్సిలర్ భవాని గణే్షతో కలిసి పర్యటించా రు.
విలీన ప్రాంతాల అభివృద్ధికి కృషి : రమణాచారి
రామగిరి, మే 13: విలీన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తాన ని మునిసిపల్ కమిషనర్ రమణాచారి అన్నారు. ఆయన పట్టణంలో ని 7వ వార్డులో గల మారుతినగర్ లో శనివారం ఆ వార్డు కౌన్సిలర్ భవాని గణే్షతో కలిసి పర్యటించా రు. ఈ సందర్భంగా ఆ వార్డులో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నెలకొన్న ప్రధా న మంచినీటి సమస్యను అతిత్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా వార్డులో కా వాల్సిన ము రుగుకాల్వ నిర్మాణానికి చర్యలు చేపడుతామన్నారు. విలీన ప్రాంతాల్లో నెలకొ న్న సమస్యలన్నీ పరిష్కారం కానున్నాయన్నా రు. కార్యక్రమంలో మునిసిపల్ డీఈ వెంకన్న, ఏఈ రవీందర్, దిలీప్ పాల్గొన్నారు.
Updated Date - 2023-05-14T00:21:44+05:30 IST