ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఈడీ సోదాలపై హైకోర్టులో బీసీజీ కంపెనీ సవాల్‌

ABN, First Publish Date - 2023-10-03T03:54:36+05:30

విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం(ఫెమా) నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఇటీవల తమ ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సోదా లు చేయడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న డిజిటల్‌ మార్కెటింగ్‌ కంపెనీ బ్రైట్‌కాం గ్రూప్‌ (బీసీజీ) హైకోర్టును ఆశ్రయించింది.

హైదరాబాద్‌, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం(ఫెమా) నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఇటీవల తమ ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సోదా లు చేయడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న డిజిటల్‌ మార్కెటింగ్‌ కంపెనీ బ్రైట్‌కాం గ్రూప్‌ (బీసీజీ) హైకోర్టును ఆశ్రయించింది. ఈడీ సోదాలు అక్రమమని పేర్కొంటూ కంపెనీతోపాటు సీఈవో సురేశ్‌కుమార్‌ రెడ్డి సైతం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం వివరణ ఇవ్వాలని ఈడీకి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల17కు వాయిదా వేసింది.

Updated Date - 2023-10-03T03:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising