ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం కేసును 3నెలలు వాయిదా వేయండి

ABN, First Publish Date - 2023-03-26T02:27:40+05:30

పోలవరం బ్యాక్‌వాటర్‌ ముంపుపై ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌, తెలంగాణ వేసిన కేసు విచారణను మూడునెలల పాటు వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు కేంద్రం శనివారం లేఖ రాసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు కేంద్రం లేఖ

పోలవరం బ్యాక్‌వాటర్‌ ముంపుపై ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌, తెలంగాణ వేసిన కేసు విచారణను మూడునెలల పాటు వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు కేంద్రం శనివారం లేఖ రాసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏపీ, ఒడిసా, తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సమావేశం జరపాల్సి ఉంది. ఈ నెల 27వ తేదీన ఈ కేసుపై విచారణ జరగనున్న నేపథ్యంలో మూడునెలలు సమయం ఇస్తే ఆ లోపు సీఎంల సమావేశం నిర్వహించి, ఆ తదుపరి నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని కేంద్రం లేఖలో స్పష్టం చేసింది.

Updated Date - 2023-03-26T02:27:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising