ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలు పరిష్కరించాలని ఆసిఫాబాద్‌లో పశుమిత్రల ధర్నా

ABN, First Publish Date - 2023-03-18T22:04:43+05:30

ఆసిఫాబాద్‌, మార్చి 18: తమను సెర్ప్‌ఉద్యోగులుగా గుర్తించాలని డిమాం డ్‌ చేస్తూ శనివారం పశుమిత్రలు డీఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. అనంతరం పీడీకి వినతిపత్రం అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆసిఫాబాద్‌, మార్చి 18: తమను సెర్ప్‌ఉద్యోగులుగా గుర్తించాలని డిమాం డ్‌ చేస్తూ శనివారం పశుమిత్రలు డీఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. అనంతరం పీడీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశుమిత్రలకు పనికి తగిన వేతనం, గుర్తింపుకార్డులు, యూనిఫాం, గ్లౌజులు, మందుల కిట్స్‌ తదితరాలు ఇవ్వాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పశుమి త్రులు కమల, మారుబాయి, రజిత, సరోజ, అనిత, శ్యామల పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T22:04:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising