ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టరేట్‌ ఎదుట సీపీఎం ధర్నా

ABN, First Publish Date - 2023-05-25T22:06:06+05:30

ఆసిఫాబాద్‌, మే 25: అర్హులైననిరుపేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూ రు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, మే 25: అర్హులైననిరుపేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూ రు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా నాయకుడు లోకేష్‌ మాట్లాడుతూ జిల్లాలోఎంతోమంది సొంతఇల్లు లేక చాలాఇబ్బందులు పడుతున్నారని అర్హులైన వారికి ఇల్లు మంజూరుచేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-05-25T22:06:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising