ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

21న సింగరేణి కార్మికులకు రూ.1,726 కోట్లు

ABN, First Publish Date - 2023-09-14T04:20:21+05:30

సింగరేణి కార్మికులకు 11వ వేజ్‌బోర్డు బకాయిలను ఈ నెల 21న చెల్లించాలని సంస్థ నిర్ణయించింది. దీంతో 42,733 మంది వరకున్న కార్మికులు, ఉద్యోగులకు సగటున రూ.2.80 లక్షల నుంచి రూ.3.08 లక్షల దాకా అందనుంది.

11వ వేజ్‌బోర్డు బకాయిలు చెల్లించనున్న సంస్థ

సింగరేణి కార్మికులకు 11వ వేజ్‌బోర్డు బకాయిలను ఈ నెల 21న చెల్లించాలని సంస్థ నిర్ణయించింది. దీంతో 42,733 మంది వరకున్న కార్మికులు, ఉద్యోగులకు సగటున రూ.2.80 లక్షల నుంచి రూ.3.08 లక్షల దాకా అందనుంది. 11వ వేజ్‌బోర్డు 2021 జూలై 1నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటినుంచి 2023 మే దాకా బకాయిల రూపంలో రూ.1,726 కోట్లను 21న కార్మికులు, ఉద్యోగుల ఖాతాల్లో జమచేయాలని సింగరేణి నిర్ణయించింది. కొందరు ఎగువ శ్రేణి ఉద్యోగులకు రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల దాకా బకాయిలు చేతికి రానున్నట్టు తెలిసింది.

Updated Date - 2023-09-14T04:20:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising