ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగో టెస్టుకు ఇద్దరు ప్రధానులు!

ABN, First Publish Date - 2023-03-05T00:28:20+05:30

భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే నాలుగో టెస్టుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆసీస్‌ ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ హాజరయ్యే అవకాశం ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే నాలుగో టెస్టుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆసీస్‌ ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈనెల 9 నుంచి మ్యాచ్‌ జరుగబోతోంది. అయితే ఆసీస్‌ ప్రధాని భారత పర్యటన షెడ్యూల్‌ ఇంకా ఖరారు కాలేదు.

Updated Date - 2023-03-05T00:28:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising