ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరు ఎందరికో ప్రేరణ

ABN, First Publish Date - 2023-02-02T00:50:07+05:30

అభిమానులతో కిక్కిరిసిన నరేంద్ర మోదీ స్టేడియంలో భారత అండర్‌-19 మహిళల జట్టుకు బుధవారం ఘన సన్మానం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అభిమానులతో కిక్కిరిసిన నరేంద్ర మోదీ స్టేడియంలో భారత అండర్‌-19 మహిళల జట్టుకు బుధవారం ఘన సన్మానం జరిగింది. ఇటీవలి టీ20 వరల్డ్‌ కప్‌లో ఈ జట్టు చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ‘మెగా టోర్నీ గెలుచుకోవడం ద్వారా భారత్‌లోని అమ్మాయిలకు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలనే ప్రేరణను కలిగించారు. ఇక రాబోయే మహిళల ఐపీఎల్‌ అత్యంత విజయవంతమయ్యే అవకాశం ఉంది. కేవలం క్రీడల్లోనే కాకుండా ఏ రంగంలోనైనా పురుషులు, మహిళల మధ్య సమానత్వం ఉండాలని నేను కోరుకుంటాను’ అని ముఖ్య అతిఽథిగా పాల్గొన్న సచిన్‌ తెలిపాడు. అనంతరం బీసీసీఐ ప్రకటించిన రూ. 5 కోట్ల చెక్‌ను కెప్టెన్‌ షఫాలీ వర్మకు అందించారు. సచిన్‌తో పాటు బోర్డు అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, రాజీవ్‌ శుక్లా, జైషా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:50:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising