ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Husam: క్వార్టర్స్‌లో హుసామ్‌

ABN, First Publish Date - 2023-02-24T01:02:18+05:30

రెండుసార్లు కామన్వెల్త్‌ క్రీడల కాంస్య పతక విజేత మహ్మద్‌ హుసాముద్దీన్‌ స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌

సోఫియా (బల్గేరియా) : రెండుసార్లు కామన్వెల్త్‌ క్రీడల కాంస్య పతక విజేత మహ్మద్‌ హుసాముద్దీన్‌ స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు. గురువారం జరిగిన 57 కిలోల రౌండ్‌-16 పోరులో తెలంగాణకు చెందిన హుసాముద్దీన్‌ 4-1 స్కోరుతో మిచెల్లీ బల్డాసీ (ఇటలీ)ని చిత్తు చేశాడు. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో ఆర్మేనియా బాక్సర్‌ బజేయన్‌ ఆర్టుర్‌తో హుసామ్‌ తలపడతాడు. ఇక 51 కి. విభాగం ప్రీక్వార్టర్‌ఫైనల్లో భారత్‌కు చెందిన బిశ్వామిత్ర చోంగ్తమ్‌ 5-0తో కెంజే మురాతలీ (కజకిస్థాన్‌)పై ఘన విజయం సాధించాడు. తదుపరి రౌండ్‌లో రోచ్‌ జోర్డాన్‌ (అమెరికా)తో చోంగ్తమ్‌ అమీతుమీ తేల్చుకుంటాడు. మరో రౌండ్‌-16 మ్యాచ్‌లో ఆసియా చాంపియన్‌ సంజీత్‌ (92కి.) అమెరికాకు చెందిన టాలీ జామర్‌ చేతిలో ఓడిపోయాడు.

Updated Date - 2023-02-24T01:02:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising