ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మసీదులు కూల్చివేసి ఆలయాలు నిర్మిస్తాం

ABN, First Publish Date - 2023-06-26T01:00:30+05:30

కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత ఈశ్వరప్ప మరో వివాదానికి ఆజ్యం పోశారు. మొఘలులు దేవాలయాలను కూల్చివేసి నిర్మించిన మసీదులు అన్నింటినీ ధ్వంసం చేస్తామని, వాటి స్థానంలో మళ్లీ గుడులను నిర్మిస్తామని స్పష్టం చేశారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముస్లింలు లేకుంటే కాంగ్రెస్‌ అంతరించేది

కర్ణాటక బీజేపీ నేత ఈశ్వరప్ప వ్యాఖ్యలు

బెంగళూరు, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత ఈశ్వరప్ప మరో వివాదానికి ఆజ్యం పోశారు. మొఘలులు దేవాలయాలను కూల్చివేసి నిర్మించిన మసీదులు అన్నింటినీ ధ్వంసం చేస్తామని, వాటి స్థానంలో మళ్లీ గుడులను నిర్మిస్తామని స్పష్టం చేశారు. హావేరిలో శనివారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ హిందూమతాన్ని ద్వేషిస్తోందని, ముస్లింలు లేకుంటే ఆ పార్టీ అంతరించిపోయేదని పేర్కొన్నారు. ముస్లింల కారణంగానే కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇప్పటికీ ఉనికిలో ఉందని వ్యాఖ్యానించారు. శివమొగ్గ జిల్లాకు చెందిన ఈశ్వరప్ప సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో టికెట్‌ దక్కకపోవడంతో రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.

Updated Date - 2023-06-26T01:00:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising