ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కావాలనే లిక్కర్‌ స్కామ్‌ను రాజకీయం చేస్తున్నారు: కే కేశవరావు

ABN, First Publish Date - 2023-03-14T03:30:58+05:30

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును కావాలనే సాగదీస్తూ.. రాజకీయం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును కావాలనే సాగదీస్తూ.. రాజకీయం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నా రు. సోమవారం ఢిల్లీలో ఎంపీలు జోగినపల్లి సంతోష్‌, బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆన్‌లైన్‌, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కవితను విచారించే అవకాశమున్నా దర్యాప్తు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. అదానీతో ప్రధాని మోదీకి సంబంధాలున్నాయని ఆరోపించారు.

Updated Date - 2023-03-14T03:30:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising