ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విశేష పరిశోధకులకు రాష్ట్రీయ విజ్ఞాన్‌ పురస్కార్‌

ABN, First Publish Date - 2023-09-22T02:47:35+05:30

శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో విశేష ప్రతిభ చూపించే వారికి అత్యంత ఉన్నతమైన రాష్ట్రీయ విజ్ఞాన్‌ పురస్కార్‌ల పేరుతో అవార్డులు ఇవ్వాలని గురువారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో విశేష ప్రతిభ చూపించే వారికి అత్యంత ఉన్నతమైన రాష్ట్రీయ విజ్ఞాన్‌ పురస్కార్‌ల పేరుతో అవార్డులు ఇవ్వాలని గురువారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు వివిధ విభాగాలు ఇస్తున్న సుమారు 300 అవార్డులను రద్దు చేసి నూతనంగా ఈ అవార్డులకు రూపకల్పన చేసింది. దీని ప్రకారం విజ్ఞాన్‌ రత్న, విజ్ఞాన్‌ శ్రీ, విజ్ఞాన్‌ యువ-శాంతి స్వరూప్‌ భట్నాగర్‌, విజ్ఞాన్‌ టీం పేరుతో నాలుగు రకాల పురస్కారాలను ప్రదానం చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన శాస్త్ర రంగాల సలహాదారు ఆధ్వర్యంలోని బృందం అభ్యర్థులను ఎంపిక చేయనుంది. విదేశాల్లోని భార త సంతతి వారు కూడా వీటికి అర్హులే. ప్రయివేటు, ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నవారితో పాటు వ్యక్తిగతంగా పరిశోధనలు చేసేవారిల్లో అర్హులను గుర్తిస్తారు.

Updated Date - 2023-09-22T02:47:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising