ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో పట్టపగలే న్యాయవాది హత్య

ABN, First Publish Date - 2023-04-03T01:30:35+05:30

ఢిల్లీలో పట్టపగలే నడిరోడ్డుపై ఓ న్యాయవాది హత్య జరిగింది. ద్వారకా ప్రాంతంలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. దాంతో ఢిల్లీలోని న్యాయవాదులంతా సోమవారం విధులకు దూరంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: ఢిల్లీలో పట్టపగలే నడిరోడ్డుపై ఓ న్యాయవాది హత్య జరిగింది. ద్వారకా ప్రాంతంలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. దాంతో ఢిల్లీలోని న్యాయవాదులంతా సోమవారం విధులకు దూరంగా ఉండి నిరసన తెలుపనున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నరేశ్‌, ప్రదీప్‌ అనే వ్యక్తులు బైక్‌పై వచ్చి న్యాయవాది వీరేందర్‌ కుమార్‌ నర్వాల్‌ను కాల్చి చంపారు. నిందితుడు ప్రదీ్‌పకు వీరేందర్‌తో 36 ఏళ్ల నుంచి శత్రుత్వం ఉంది. వీరేందర్‌ను చంపేందుకు 2017లో ప్రయత్నం చేశాడు. ఆ ఘటనతో వీరేందర్‌కు పోలీసులు రక్షణ కల్పించారు. కానీ కొవిడ్‌ సమయంలో ఆ రక్షణను తొలగించారు. వీరేందర్‌ హత్యను న్యాయవాదులంతా ఖండించారు.

Updated Date - 2023-04-03T01:30:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising