ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వచ్చే ఏడాదికి ముస్లిం జనాభా 19.75 కోట్లు

ABN, First Publish Date - 2023-07-22T01:08:43+05:30

వచ్చే ఏడాదినాటికి దేశంలో ముస్లింల జనాభా 19.75 కోట్లకు చేరుకోవచ్చని కేంద్రప్రభుత్వం తాజాగా అంచనా వేసింది. ఈమేరకు టీఎంసీ ఎంపీ మాలారాయ్‌ అడిగిన ప్రశ్నకు

న్యూఢిల్లీ, జూలై 21: వచ్చే ఏడాదినాటికి దేశంలో ముస్లింల జనాభా 19.75 కోట్లకు చేరుకోవచ్చని కేంద్రప్రభుత్వం తాజాగా అంచనా వేసింది. ఈమేరకు టీఎంసీ ఎంపీ మాలారాయ్‌ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. ‘‘2011నాటికి దేశంలో ముస్లింల జనాభా 17.22 కోట్లుగా ఉంది. ఇది మొత్తం జనాభాలో 14.2 శాతం. వచ్చే ఏడాదికి 19.75 కోట్లకు చేరుతుంది. ఇక 2014, మార్చి 31 తర్వాత దేశంలో తొలిసారిగా కొత్త ఇంటిని నిర్మించుకున్న లేదా కొనుగోలు చేసిన ముస్లింలు 50.2శాతంగా ఉన్నారు’’ అని ఇరానీ వెల్లడించారు.

Updated Date - 2023-07-22T01:08:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising