ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేపాల్‌ పశుపతినాథ్‌ గుడిలో బంగారం చోరీ

ABN, First Publish Date - 2023-06-26T01:06:18+05:30

నేపాల్‌లో ప్రఖ్యాతి చెందిన పశుపతినాథ్‌ ఆలయంలో బంగారం చోరీ జరిగింది. వంద కిలోల హారంలో పది కేజీల మేర బంగారం మాయమయినట్టు ఫిర్యాదులు అందాయి.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాఠ్‌మాండూ, జూన్‌ 25: నేపాల్‌లో ప్రఖ్యాతి చెందిన పశుపతినాథ్‌ ఆలయంలో బంగారం చోరీ జరిగింది. వంద కిలోల హారంలో పది కేజీల మేర బంగారం మాయమయినట్టు ఫిర్యాదులు అందాయి. దాంతో అవినీతి నిరోధక విభాగం ఆదివారం ఆలయ ప్రాంగణాన్ని స్వాధీనంలోకి తెచ్చుకొని సోదాలు చేసింది. సాయంత్రం 3.30 గంటల నుంచి రాత్రి వరకు దర్శనాలను నిలిపివేసి భక్తులను రానీయలేదు. గత ఏడాది శివరాత్రి సందర్భంగా ‘జలహారి’ పేరుతో 100 కిలోల బంగారు ఆభరణాన్ని శివలింగానికి అలంకరించారు. అందులో ఇప్పుడు పది కిలోలు కనిపించడం లేదని పశుపతినాథ్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ పేర్కొంది.

Updated Date - 2023-06-26T01:06:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising