ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫాస్టాగ్‌తో గతేడాది రూ.50,855 కోట్లు

ABN, First Publish Date - 2023-01-25T01:00:31+05:30

గతేడాది ఫాస్టాగ్‌ ద్వారా రూ.50,855 కోట్ల టోల్‌ ఫీజు వసూలైంది. స్టేట్‌ హైవేలపై ఉన్న టోల్‌ ప్లాజాల వసూళ్లతో కలిపి ఈ మొత్తం 2021లో రూ.34,778 కోట్లు ఉండగా... 2022లో 46 శాతం పెరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జనవరి 24: గతేడాది ఫాస్టాగ్‌ ద్వారా రూ.50,855 కోట్ల టోల్‌ ఫీజు వసూలైంది. స్టేట్‌ హైవేలపై ఉన్న టోల్‌ ప్లాజాల వసూళ్లతో కలిపి ఈ మొత్తం 2021లో రూ.34,778 కోట్లు ఉండగా... 2022లో 46 శాతం పెరిగింది. ఫాస్టాగ్‌ ద్వారా గతేడాది డిసెంబరులో నేషనల్‌ హైవేలపై టోల్‌ ప్లాజాలు రోజుకి సగటున రూ.134.44 కోట్ల ఫీజు వసూలు చేశాయి. డిసెంబరు 24న అత్యధికంగా రూ.144.19 కోట్లు వసూలయ్యాయి. ఈ వివరాలను జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) వెల్లడించింది.

Updated Date - 2023-01-25T01:00:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising