ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ESI Hospitals : కర్నూలు, శంషాబాద్‌లో ఈఎస్‌ఐ ఆస్పత్రులు

ABN, First Publish Date - 2023-02-21T03:39:41+05:30

తెలుగు రాష్ట్రాల్లో రెండు ఈఎస్‌ఐ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో రెండు ఈఎస్‌ఐ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో 30 పడకల ఆస్పత్రి, తెలంగాణలోని శంషాబాద్‌లో 100 పడకల ఆస్పత్రిని నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ అధ్యక్షతన సోమవారం జరిగిన 190వ ఈఎస్‌ఐఐసీ సమావేశంలో దీన్ని ఆమోదించారు. అలాగే విజయవాడలోని ఈఎ్‌సఐ ఆస్పత్రిని ఈఎ్‌సఐఎస్‌ టేకోవర్‌ చేయాలని నిర్ణయించారు.

Updated Date - 2023-02-21T03:39:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising