ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నైజీరియన్‌ నుంచి 2 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

ABN, First Publish Date - 2023-10-23T01:02:48+05:30

బెంగళూరు నగరం దొడ్డనాగ మంగల వీరభద్రస్వామి లేఔట్‌లో సీసీబీ పోలీసులు ఆదివారం రూ.2 కోట్ల

బెంగళూరు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు నగరం దొడ్డనాగ మంగల వీరభద్రస్వామి లేఔట్‌లో సీసీబీ పోలీసులు ఆదివారం రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియా దేశానికి చెందిన విక్టర్‌ ఒబిన్నా చుక్విడి ఇంటి నుంచి 2.43 కిలోల ఎండీఎంఏ డ్రగ్స్‌, 2 మొబైల్‌ ఫోన్లు, తూనిక యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2023-10-23T01:02:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising