ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Basant Panchami: గంగా సంగమంలో 32 లక్షలమంది భక్తుల పుణ్యస్నానాలు

ABN, First Publish Date - 2023-01-27T08:11:46+05:30

ఉత్తరభారతదేశంలో బసంతపంచమి వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి....

Holy dip in Ganga
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రయాగ్‌రాజ్‌(ఉత్తరప్రదేశ్): ఉత్తరభారతదేశంలో బసంతపంచమి వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి.(Basant Panchami) మాఘమేళాలో భాగంగా లక్షలాదిమంది భక్తులు గంగా, సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. (Holy dip in Ganga)బసంత్ పంచమి సందర్భంగా సరస్వతి పూజలు చేశారు. ప్రయాగరాజ్ నగరంలో మాఘమేళాలో భాగంగా గంగా, యమునా నదుల సంగమం వద్ద భక్తులు(Devotees) ఆవు పేడను కాల్చి పవిత్ర స్నానాలు చేశారు.సీసీటీవీ, బాడీ, డ్రోన్ కెమెరాల ద్వారా భక్తులను పర్యవేక్షించారు.తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 32 లక్షల మంది భక్తులు గంగా నది సంగమంలో స్నానాలు చేశారని అదనపు మేళా అధికారి వివేక్ చతుర్వేది తెలిపారు.

Updated Date - 2023-01-27T08:11:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising