ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఈఈ ప్రవేశ పరీక్ష ఉన్నప్పటికీ.. ఇంటర్‌లో 75 శాతం నిబంధన ఎందుకు?

ABN, First Publish Date - 2023-04-07T03:19:35+05:30

ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీల్లో చేరేందుకు జేఈఈ ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నప్పటికీ ఇంటర్‌లో 75శాతం మార్కుల నిబంధన ఎందుకు అమలు చేస్తున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ముంబై, ఏప్రిల్‌ 6: ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీల్లో చేరేందుకు జేఈఈ ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నప్పటికీ ఇంటర్‌లో 75శాతం మార్కుల నిబంధన ఎందుకు అమలు చేస్తున్నారని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ)ని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకు తగిన కారణాలు ఏంటో తెలపాలని ఆదేశాలు జారీచేసింది. వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

Updated Date - 2023-04-07T03:19:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising