ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Commissioner of Police: మహిళా సిబ్బందికి వసతిగృహం అవసరం

ABN, First Publish Date - 2023-02-02T09:16:21+05:30

రాజధాని నగరంలో 400 మంది మహిళా కానిస్టేబుళ్లు బసచేసేందుకు వసతిగృహాన్ని నిర్మించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినట్లు గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ శం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌

ప్యారీస్‌(చెన్నై), ఫిబ్రవరి 1: రాజధాని నగరంలో 400 మంది మహిళా కానిస్టేబుళ్లు బసచేసేందుకు వసతిగృహాన్ని నిర్మించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినట్లు గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ తెలిపారు. నగర పోలీసు శాఖలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లకు విధి నిర్వహణలో, కుటుంబ జీవితంలో సమర్ధవంతంగా వ్యవహారించాలన్న దృష్టితో ‘ఆనందం’ పేరుతో ఏడాదిగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో మహిళా కానిస్టేబుళ్ల నుంచి కమిషనర్‌ హోదాలో ఉన్న 2,216 మంది పాల్గొన్నారు. ఈ పథకం వార్షికోత్సవం వెపేరిలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో జరిగింది. ఈ సభలో కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ మాట్లాడుతూ, పొరుగు జిల్లాల నుంచి ఉద్యోగరీత్యా నగరానికి వస్తున్న మహిళా కానిస్టేబుళ్లు ఉండేందుకు అనుకూలమైన భవనం అందుబాటులో లేనందువల్ల వారు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు కమిషనర్‌ తెలిపారు.

Updated Date - 2023-02-02T09:16:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising