ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడ్జెట్‌తో జనంలోకి బీజేపీ

ABN, First Publish Date - 2023-02-02T01:59:16+05:30

మరో ఏడాదిలో జాతీయ ఎన్నికలు జరుగుతాయనగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం తన చివరి ఆర్థిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 : మరో ఏడాదిలో జాతీయ ఎన్నికలు జరుగుతాయనగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం తన చివరి ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లోని ప్రజానుకూలమైన అంశాలకు విస్తృత ప్రచారం కల్పించాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది. బుధవారం పార్లమెంటుకు బడ్జెట్‌ సమర్పించిన మరుక్షణం నుంచే దీనిపై ప్రచారం మొదలైంది ఈ ప్రచారం రానున్న 12 రోజులపాటు సాగించనున్నారు. బిహార్‌ నేత సుశీల్‌కుమార్‌ మోదీకి మొత్తం కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఏ రోజున ఏ రూపంలో ప్రజలకు చేరువ కావాలనేది నిర్ణయించేందుకు సునీల్‌ బన్సాల్‌ సహా తొమ్మిదిమందితో టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏర్పాటుచేశారు.

Updated Date - 2023-02-02T01:59:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising