ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగాల్‌లో నడిరోడ్డుపై బీజేపీ నేత కాల్చివేత

ABN, First Publish Date - 2023-04-03T01:30:02+05:30

పశ్చిమ బెంగాల్‌లో ఓ బీజేపీ నేతను దుండగులు నడిరోడ్డుపై కాల్చివేశారు. ఈ ఘటన పూర్బ బర్ధమన్‌ జిల్లాలో శనివారం రాత్రి జరిగింది. పలు కేసుల్లో నిందితుడు, అనుమతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కోల్‌కతా, ఏప్రిల్‌ 2: పశ్చిమ బెంగాల్‌లో ఓ బీజేపీ నేతను దుండగులు నడిరోడ్డుపై కాల్చివేశారు. ఈ ఘటన పూర్బ బర్ధమన్‌ జిల్లాలో శనివారం రాత్రి జరిగింది. పలు కేసుల్లో నిందితుడు, అనుమతులు లేకుండా బొగ్గు వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజు ఝా, 2021లో బీజేపీలో చేరారు. ఆయన తన స్నేహితుడితో కలిసి శనివారం రాత్రి కారులో కోల్‌కతా వెళ్తూ ఓ చోట ఆగారు. అప్పుడే మరో కారు వారి పక్కనే వచ్చి ఆగింది. అందులోని దుండగులు వారిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో రాజు ఝా మరణించ గా, ఆయన స్నేహితుడు గాయపడ్డారు.

Updated Date - 2023-04-03T01:30:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising