ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఐటీ దాడుల్లో రూ.94 కోట్ల నగదు సీజ్‌

ABN, First Publish Date - 2023-10-17T02:45:21+05:30

రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలతో పాటు ఢిల్లీ, బెంగళూరులో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో భారీగా నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు.

న్యూఢిల్లీ, అక్టోబరు 16: రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలతో పాటు ఢిల్లీ, బెంగళూరులో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో భారీగా నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ కాంట్రాక్టర్లు, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ నివాసాలు, కార్యాలయాల్లో లెక్కల్లో చూపని రూ.94 కోట్ల నగదు, రూ.8 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు, 30 లగ్జరీ వాచ్‌లను సీజ్‌ చేసినట్టు సోమవారం సీబీడీటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 12 నుంచి 55 చోట్ల సోదాలు చేసినట్టు పేర్కొంది.

Updated Date - 2023-10-17T02:45:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising