ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గంగాజలంపై 18% జీఎస్టీ

ABN, First Publish Date - 2023-10-13T03:33:47+05:30

కోట్లాదిమంది హిందువులు పరమ పవిత్రంగా భావించే గంగాజలం మీద కేంద్రప్రభుత్వం 18ు జీఎస్టీ విధిస్తోందని.. ప్రభుత్వ దోపిడీకి, కపటత్వానికి ఇది పరాకాష్ఠ అని

ఇది మీ ప్రభుత్వ దోపిడీకి, కపటత్వానికి పరాకాష్ఠ: ఖర్గే

న్యూఢిల్లీ, అక్టోబరు 12: కోట్లాదిమంది హిందువులు పరమ పవిత్రంగా భావించే గంగాజలం మీద కేంద్రప్రభుత్వం 18% జీఎస్టీ విధిస్తోందని.. ప్రభుత్వ దోపిడీకి, కపటత్వానికి ఇది పరాకాష్ఠ అని కాంగ్రెస్‌ ఆరోపించింది. గురువారం ప్రధాని మోదీ ఉత్తరాఖండ్‌ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌లో ఈ మేరకు పోస్ట్‌ చేశారు. ‘ఒక సాధారణ హిందువుకు పుట్టుక నుంచి మరణం వరకూ తల్లి గంగానది ప్రాధాన్యం సాటిలేనిది. కానీ, మీ ప్రభుత్వం అటువంటి గంగాజలంపైనే 18% జీఎస్టీ విధించింది. గంగాజలాన్ని ఆర్డర్‌ చేసి తెప్పించుకోవాలనుకునే వారికి ఇది ఎంతో భారం. కానీ, మీరు ఆ విషయాన్ని పట్టించుకోనే లేదు’ అని ఖర్గే విమర్శించారు.

Updated Date - 2023-10-13T03:33:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising