ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్‌ఐసీ చైర్మన్‌గా సిద్ధార్థ మొహంతి

ABN, First Publish Date - 2023-04-29T01:58:59+05:30

సిద్ధార్థ మొహంతిని ఎల్‌ఐసీ కొత్త చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సిద్ధార్థ మొహంతిని ఎల్‌ఐసీ కొత్త చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఆయన 2025 జూన్‌ ఏడో తేదీ వరకు లేదా ఆయనకు 62 సంవత్సరాలు నిండే వరకు మొహంతి పదవిలో ఉంటారు. ఆ సంస్థ మాజీ ఎండీ బీసీ పట్నాయక్‌ను ఐఆర్‌డీఏఐ మెంబర్‌గా (లైఫ్‌) నియమించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సారథులను ఎంపిక చేసే ఆర్థిక సేవల సంస్థల బ్యూరో (ఎఫ్‌ఎ్‌సఐబీ) గత నెలలో మొహంతిని ఎల్‌ఐసీ చైర్మన్‌గా నియమించేందుకు సిఫారసు చేసింది.

Updated Date - 2023-04-29T01:58:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising