ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డేటా ధరల పెరుగుదల ఆందోళనకరం

ABN, First Publish Date - 2023-01-26T01:11:23+05:30

దేశంలో డేటాతో పాటు స్మార్ట్‌ఫోన్‌ ధరలు పెరుగుతుండటం ఆందోళనకరమని, శరవేగ డిజిటలీకరణకు అవి ఆటంకంగా మారవచ్చని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్రాయ్‌ని సంప్రదిస్తామన్న కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో డేటాతో పాటు స్మార్ట్‌ఫోన్‌ ధరలు పెరుగుతుండటం ఆందోళనకరమని, శరవేగ డిజిటలీకరణకు అవి ఆటంకంగా మారవచ్చని కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. ఈ విషయంపై ట్రాయ్‌తో చర్చిస్తామని, టారి్‌ఫల పెరుగుదలకు కారణాలను తెలుసుకుంటామని బుధవారం ఇండియా స్టాక్‌ డెవలపర్స్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సహా 8 సర్కిళ్లలో ఎయిర్‌టెల్‌ కనీస రీచార్జ్‌ ధరను ఏకంగా రూ.155కు పెంచిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో 83 కోట్ల మంది ఆన్‌లైన్‌ సేవల ను వినియోగించుకుంటున్నారని, 2025 నాటికి ఈ సంఖ్యను 120 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

Updated Date - 2023-01-26T01:11:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising