• Home » Businesss

Businesss

జీఎస్‌టీ వసూళ్లలో తెలుగు రాష్ట్రాల జోరు.. జూన్ నెల నివేదిక విడుదల చేసిన కేంద్రం

జీఎస్‌టీ వసూళ్లలో తెలుగు రాష్ట్రాల జోరు.. జూన్ నెల నివేదిక విడుదల చేసిన కేంద్రం

జీఎస్‌టీ వసూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలు దూసుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా జూన్ నెలకు సంబంధించిన స్థూల, నికర జీఎస్‌టీ వసూళ్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

బంగారం అమ్మేస్తున్న భారతీయులు!

బంగారం అమ్మేస్తున్న భారతీయులు!

భవిష్యత్తులో బంగారం ధరలు పడిపోతాయనే భయంతో, తమ వద్ద ఉన్న పాత బంగారు ఆభరణాలను అమ్మి నగదుగా మార్చుకునేందుకు దేశంలోని మధ్యతరగతి కుటుంబాలు ఎగబడుతున్నారు. ఇలా.. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఏకంగా 50 టన్నుల పాత బంగారాన్ని అమ్మేశారు.

ఎన్‌ఆర్‌ఐలకు గుడ్‌న్యూస్.. ఆ డిపాజిట్లపై వడ్డీ పరిమితుల ఎత్తివేత

ఎన్‌ఆర్‌ఐలకు గుడ్‌న్యూస్.. ఆ డిపాజిట్లపై వడ్డీ పరిమితుల ఎత్తివేత

దేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక ముందడుగు వేసింది. ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్ల వడ్డీ రేట్ల పరిమితులను తాత్కాలికంగా ఎత్తివేస్తూ బ్యాంకులకు మరింత స్వేచ్ఛ కల్పించింది.

సరికొత్త రికార్డుల వైపు స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ వెయ్యికి పైగా పాయింట్లు జంప్..

సరికొత్త రికార్డుల వైపు స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ వెయ్యికి పైగా పాయింట్లు జంప్..

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ప్రపంచ ఆర్థిక రంగానికి సరికొత్త జవసత్వాలను అందించింది. హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 2 నెలల కనిష్టానికి పడిపోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్లాయి.

SIPతో రూ.10 కోట్లు సంపాదించడం ఎలా ?

SIPతో రూ.10 కోట్లు సంపాదించడం ఎలా ?

సిప్ రూపంలో చాలా మంది పెట్టుబడి ఎక్కువగా పెడుతుంటారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ సిప్ చేస్తే.. కొన్నేళ్లలో మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు SIPతో రూ.10 కోట్లు సంపాదించడం ఎలానో తెలుసుకుందాం..

వెండి దిగుమతులపై తక్షణ ఆంక్షలు.. 'ఫ్రీ' నుంచి 'రిస్ట్రిక్టెడ్' కేటగిరీలోకి మార్పు!

వెండి దిగుమతులపై తక్షణ ఆంక్షలు.. 'ఫ్రీ' నుంచి 'రిస్ట్రిక్టెడ్' కేటగిరీలోకి మార్పు!

దేశంలోకి విపరీతంగా పెరుగుతున్న వెండి ఇన్‌ఫ్లోను నియంత్రించడానికి, పెరుగుతున్న వాణిజ్య లోటును అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

లాభాల నుంచి నష్టాల్లోకి.. శుక్రవారం నిఫ్టీ  46, సెన్సెక్స్ 160 పాయింట్ల డౌన్

లాభాల నుంచి నష్టాల్లోకి.. శుక్రవారం నిఫ్టీ 46, సెన్సెక్స్ 160 పాయింట్ల డౌన్

నిన్న భారీ లాభాలు, దాదాపు ఈ వారమంతా తీవ్ర ఒడుదొడుకుల్ని ఎదుర్కొన్న భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ వారాంతాన్ని(శుక్రవారం) స్వల్ప నష్టాలతో ముగించాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 161 పాయింట్లు, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

ప్రధాని మోదీ వంట నూనెలు తగ్గించమనడం వెనక కారణాలు?

ప్రధాని మోదీ వంట నూనెలు తగ్గించమనడం వెనక కారణాలు?

పొదుపు చర్యలు, ఆహారపు అలవాట్లపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వంటల్లో నూనె వాడకాన్ని తగ్గించాలని ఆయన ఇచ్చిన పిలుపు వెనుక దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అంతర్లీన లక్ష్యం కూడా ఉంది.

ప్రధాని మోదీ బంగారం కొనొద్దన్నారు.. అసలు కారణమిదే..

ప్రధాని మోదీ బంగారం కొనొద్దన్నారు.. అసలు కారణమిదే..

ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని తన హైదరాబాద్ పర్యటన సందర్భంగా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అయితే.. ఆయన ఎందుకు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రభావం ధరలపై ఎలా ఉండనుందనే విషయాన్ని ఓ సారి పరిశీలిస్తే...

'స్మార్ట్' గా ఆలోచిస్తే గృహ రుణాల్లో బోలెడు ఆదా

'స్మార్ట్' గా ఆలోచిస్తే గృహ రుణాల్లో బోలెడు ఆదా

గృహ రుణాలు తీసుకునేటప్పుడు చెల్లింపు కాలపరిమితి కూడా ముఖ్యమే. ఈ కాలపరిమితి చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి వీలైనంత వరకు తక్కువగా ఉండడమే మంచిది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి