• Home » Businesss

Businesss

ఎస్‌బీఐ భళా!

ఎస్‌బీఐ భళా!

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి..

బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..

బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..

బంగారం ధరలు గురువారం భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,980 వరకు పెరిగింది.

 దేశంలో తగ్గిన బంగారం డిమాండ్!

దేశంలో తగ్గిన బంగారం డిమాండ్!

దేశంలో బంగారం కొనుగోళ్లకు సంబంధించి ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 6 శాతం తగ్గి 131 టన్నులకు పరిమితమైంది. ఆభరణాల డిమాండ్ 15 శాతం తగ్గగా, బంగారం బిస్కెట్ల డిమాండ్ మాత్రం 9 శాతం పెరిగింది.

ఐటీ షేర్లతో మార్కెట్ జోష్.. వరుస నష్టాలకు బ్రేక్

ఐటీ షేర్లతో మార్కెట్ జోష్.. వరుస నష్టాలకు బ్రేక్

వరుసగా ఐదు ట్రేడింగ్‌ సెషన్ల పాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం బలంగా పుంజుకున్నాయి. కొనుగోళ్లు ఊపందుకోవడంతో ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి.

రూ.2 వేలకుపైగా యూపీఐ పేమెంట్స్‌కు ఛార్జీలు?.. వారికి మినహాయింపు!

రూ.2 వేలకుపైగా యూపీఐ పేమెంట్స్‌కు ఛార్జీలు?.. వారికి మినహాయింపు!

దేశంలో డిజిటల్ చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రూ.2 వేలకుపైగా జరిగే యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ను అమలుచేసే దిశగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

అమెరికా సుంకాల ప్రతిపాదనపై భారత్ తీవ్ర అభ్యంతరం

అమెరికా సుంకాల ప్రతిపాదనపై భారత్ తీవ్ర అభ్యంతరం

భారతదేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అదనంగా 12.5 శాతం సుంకాన్ని విధించాలనే అమెరికా ప్రతిపాదనను పునఃసమీక్షించాలని భారత్ అధికారికంగా డిమాండ్ చేసింది.

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు.. ఒక్కరోజులో రూ.8.4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు.. ఒక్కరోజులో రూ.8.4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి

పశ్చిమాసియాలో మళ్లీ రాజుకున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశీయ స్టాక్‌ మార్కెట్లను కుదిపేశాయి. ఈ ఉదయం నుంచి ఒడిదుడుకులతో సాగిన మార్కెట్లు, మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి గురై భారీగా కుప్పకూలాయి.

వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరగనున్న రీఛార్జ్ ధరలు.!

వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరగనున్న రీఛార్జ్ ధరలు.!

దేశంలో ఫోన్‌ రీచార్జ్‌ ప్లాన్‌ల ధరలను పెంచేందుకు టెలికం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రానున్న 3-4 నెలల్లో మొబైల్‌ టారిఫ్‌లు 12-15 శాతం పెరిగే అవకాశముందని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది.

చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్‌ ప్లస్‌ నిర్ణయం

చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్‌ ప్లస్‌ నిర్ణయం

పశ్చిమాసియాలో ఉద్రిక్తత తగ్గిన నేపథ్యంలో ముడి చమురు ఉత్పత్తి పెంచాలని ఒపెక్ ప్లస్ (OPEC+) కూటమికి చెందిన 7 దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.

జీఎస్‌టీ వసూళ్లలో తెలుగు రాష్ట్రాల జోరు.. జూన్ నెల నివేదిక విడుదల చేసిన కేంద్రం

జీఎస్‌టీ వసూళ్లలో తెలుగు రాష్ట్రాల జోరు.. జూన్ నెల నివేదిక విడుదల చేసిన కేంద్రం

జీఎస్‌టీ వసూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలు దూసుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా జూన్ నెలకు సంబంధించిన స్థూల, నికర జీఎస్‌టీ వసూళ్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి