Home » Businesss
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా, 2026 మార్చి తర్వాత ప్రభుత్వ సాయం లేకుంటే దివాలా తప్పదని టెలికాం శాఖకు లేఖ రాసింది. రూ.1.95 లక్షల కోట్ల బకాయిలు ఉండటంతో, కంపెనీ మనుగడే ప్రశ్నార్థకమవుతోంది.
కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ నుంచి డబ్బులు రాబట్టాల్సిన మదుపరులు జూన్ 2లోగా క్లెయిమ్లు సమర్పించాలని సెబీ హెచ్చరించింది. ఇప్పటికే ఎన్ఎస్ఈ కార్వీని డిఫాల్టర్గా ప్రకటించగా, పీఓఏ ద్వారా షేర్లు తాకట్టు పెట్టిన మదుపరులకు ఇది తుది అవకాశం.
Amazon Prime Video ads: ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) యూజర్లకు బ్యాడ్ న్యూస్. వచ్చే నెల నుంచి ప్రైమ్ వీడియోలో యాడ్స్ కనిపిస్తాయని కంపెనీ ప్రకటించింది. యాడ్ ఫ్రీ యాక్సెస్ కావాలంటే ఇకపై వినియోగదారులు అదనంగా ఖర్చు చేయక తప్పదు.
ఇండియన్ మార్కెట్లో అతి త్వరలో మరో భారీ డీల్ కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. భారతీ ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు సునీల్ మిట్టల్ ఈ డీల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది..
భారత స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిసినప్పటికీ భారత మార్కెట్లు చాలా ధృడంగా కదిలాయి. ఒక పక్క యుద్ధ వాతావరణం నెలకొన్నా కానీ..
Operation Sindoor Pak Stock Market: 'ఆపరేషన్ సిందూర్' ఇంకా కొనసాగుతుందని భారత్ ప్రకటించడంతో గురువారం పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు నష్టాలు భారీ పతనాన్ని చవిచూశాయి. అర్ధాంతరంగా ట్రేడింగ్ నిలిపివేశారు.
Operation Sindoor Pak Stock Market: భారత వైమానిక దళాలు చేపట్టిన "ఆపరేషన్ సిందూర్"(Operation Sindoor) ఉగ్రవాదులనే కాదు. పాక్ షేర్ మార్కెట్లను కోలుకోలేని దెబ్బతీసింది. బుధవారం కరాచీ మార్కెట్లు ఘోర నష్టాన్ని చవిచూశాయి.
కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ల కోసం రిపేరబిలిటీ సూచీ (ఇండెక్స్)ను తీసుకురాబోతోంది. ఈ సూచీ ప్రకారం, కంపెనీలు తమ ఉత్పత్తుల రిపేరబిలిటీ గురించి వినియోగదారులకు రేటింగ్లు అందించాల్సి ఉంటుంది.
అమెరికా మార్కెట్లో ఇకపై ఎక్కువగా మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్లు విక్రయించనున్నాయి. యాపిల్ సీఈఓ టిమ్కుక్ 2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
అదానీ గ్రూప్ సంస్థలో 2021 మే నెలలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్లో ప్రణవ్ అదానీ దోషిగా తేలింది. సెబీ దర్యాప్తులో ఆయన కీలక సమాచారాన్ని బావ మరిది కునాల్ షాకు ముందే చేరవేయడంతో ట్రేడింగ్ జరిగింది.