ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాన్‌-ఆధార్‌ అనుసంధానత 48 కోట్లు

ABN, First Publish Date - 2023-02-06T01:18:38+05:30

దేశంలో ఇప్పటివరకు 48 కోట్ల మంది తమ పాన్‌, ఆధార్‌లను అనుసంధానం చేశారని సీబీడీటీ చైర్‌పర్సన్‌ నితిన్‌ గుప్తా తెలిపారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశంలో ఇప్పటివరకు 48 కోట్ల మంది తమ పాన్‌, ఆధార్‌లను అనుసంధానం చేశారని సీబీడీటీ చైర్‌పర్సన్‌ నితిన్‌ గుప్తా తెలిపారు. దేశంలో జారీ అయిన మొత్తం పాన్‌ల సంఖ్య 61 కోట్లు. మిగతా 18 కోట్ల మంది కూడా నిర్దేశిత గడువు లోగా వాటిని అనుసంధానం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ఈ రెండింటి అనుసంధాన తప్పనిసరి అని ఆదేశిస్తూ ఇందుకు ఈ ఏడాది మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. ఈ గడువు దాటిన తర్వాత ఆధార్‌తో అనుసంధానం కాని పాన్‌ కార్డులన్నీ పని చేయకుండా పోతాయి. గడువు తర్వాత పాన్‌-ఆధార్‌ అనుసంధానం చేయాలంటే రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - 2023-02-06T01:18:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising