ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలి

ABN, First Publish Date - 2023-03-25T22:34:02+05:30

రాష్ట్రంలో వైసీపీ ఽఅధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో అరాచక పాలన తప్ప మరోటి లేదని, ప్రజలు చరమగీతం పాడాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పిలుపు ఇచ్చారు.

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

టీడీపీ ఇన్‌చార్జి జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, మార్చి 25 : రాష్ట్రంలో వైసీపీ ఽఅధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో అరాచక పాలన తప్ప మరోటి లేదని, ప్రజలు చరమగీతం పాడాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. శనివారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని పురపాలక పరిధి వసంతపేటలో ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీఎస్‌ ముక్తియార్‌, ఈవీ సుధాకర్‌రెడ్డి, సానా విజయభాస్కర్‌రెడ్డి, సుంకర వేణుగోపాల్‌, నల్లబోతుల నాగరాజు, యమ్మనూరు ఆంజినేయులు, పెన్నానగర్‌ మజీద్‌, గోపవరం గౌస్‌, పట్నం మాబాష, పిట్టర్‌ రఫీ, ఐటీడీపీ విమల్‌ ఇర్ఫాన్‌, సుదర్శన్‌, శివ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T22:35:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising