ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్ర

ABN, First Publish Date - 2023-02-02T02:55:43+05:30

ముఖ్యమంత్రి జగన్‌ విశాఖపట్టణం పోయేందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. ఆయన అక్కడ ఇల్లు కట్టుకుని ఉండొచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్‌

కడప, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి జగన్‌ విశాఖపట్టణం పోయేందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. ఆయన అక్కడ ఇల్లు కట్టుకుని ఉండొచ్చు. కానీ రాజధాని విశాఖపట్టణం అని ఎలా చెబుతారు? రాజధాని జగన్‌ సొంత జాగీరా? అదేమైనా ఆయన ఇల్లు అనుకున్నాడా? ప్రజల మఽఽధ్య చిచ్చుపెట్టేందుకు వైపీపీ కుట్ర చేస్తోంది’’ అంటూ సీపీయం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్‌ మండిపడ్డారు. బుధవారం కడపలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని అన్నిపార్టీలు కలిసి చర్చించి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ఎక్కడ ఉండాలో ఒక నిర్ణయం తీసుకుంటామని, ఇది ఎవరి జాగీరు కాదని రాష్ట్ర ప్రజలందరిదీ అని అన్నారు. రెవెన్యూ మంత్రి ధర్మాన టీడీపీయేతర ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్నారని, మూడు జిల్లాల కోస్తాంధ్ర పేరుతో రాష్ట్రం కావాలని కోరడం అన్యాయమని గఫూర్‌ అన్నారు.

Updated Date - 2023-02-02T02:55:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising