ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టాభిపై వైసీపీ నాయకుల ఫిర్యాదు

ABN, First Publish Date - 2023-01-26T00:36:54+05:30

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్‌పై ఆగిరిపల్లి మండల వైసీపీ నాయకులు బుధవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆగిరిపల్లి, జనవరి 25 : టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్‌పై ఆగిరిపల్లి మండల వైసీపీ నాయకులు బుధవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 18న ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఈదుల గూడెంలో జరిగిన బహిరంగ సభలో పట్టాభిరామ్‌ నూజివీడు ఎమ్మెల్యే తనయుడు మేకా వేణుగోపాల అప్పారావుపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, వచ్చే ఎన్నికల్లో చంటినాయన చీటీ చింపేస్తామని వ్యాఖ్యానించడంలో కుట్రకోణం ఉందన్నారు. చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు ఎస్‌ఐ చంటిబాబుకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-01-26T00:36:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising