ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూణ్ణాళ్ల ముచ్చట

ABN, First Publish Date - 2023-02-12T00:29:01+05:30

భీమవరం–గరగపర్రు రహదారిలో ఇటీవల రైల్వే అండర్‌ టన్నెల్‌ లెవెల్‌ క్రాసింగ్‌ను నిర్మించారు. దానిని రెండు నెలలు క్రితం కేంద్ర మంత్రి మురళీధరన్‌ ప్రారంభించారు.

గరగపర్రు రోడ్డులోని అండర్‌ టన్నెల్‌లో నిలిచిన మురుగు నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం క్రైం, ఫిబ్రవరి 11 : భీమవరం–గరగపర్రు రహదారిలో ఇటీవల రైల్వే అండర్‌ టన్నెల్‌ లెవెల్‌ క్రాసింగ్‌ను నిర్మించారు. దానిని రెండు నెలలు క్రితం కేంద్ర మంత్రి మురళీధరన్‌ ప్రారంభించారు. టన్నెల్‌ నెలరోజుల పాటు బాగానే ఉన్నా ఇటీవల అందులో మోకాలు లోతు వరకు మురుగునీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే వర్షాకాలంలో పరిస్థితి ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - 2023-02-12T00:29:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising