ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యుదాఘాతంతో ఒకరి మృతి

ABN, First Publish Date - 2023-07-02T00:35:33+05:30

విద్యుదాఘాతంతో శనివారం ఒక వ్యక్తి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలిదిండి, జూలై 1 : విద్యుదాఘాతంతో శనివారం ఒక వ్యక్తి మృతి చెందాడు. కలిదిండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కర్రేటి వెంకన్న బాబు (50) రొయ్యల చెరువు గట్టుపై పచ్చగడ్డిని కొడవలితో కోస్తుండగా, విద్యుత్‌ వైర్లు కొడవలికి తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే వెంకన్న బాబు అకస్మాత్తుగా మృతి చెందటంతో కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వాసుపత్రి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ కె.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-07-02T00:35:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising