ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటవీ భూముల్లో జలకళ బోర్లు

ABN, First Publish Date - 2023-03-31T00:37:18+05:30

వైఎస్సార్‌ పథకం ముసునూరు మండలంలో జలకళ వివాదంలో ఇరుక్కుంది. అక్రమార్కులు ఈ పథకాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించారనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అడ్డుకున్న గ్రామస్థులు.. ఫారెస్ట్‌ అధికారులకు ఫిర్యాదు

ముసునూరు, మార్చి 30: వైఎస్సార్‌ జలకళ పథకం ముసునూరు మండలంలో వివాదంలో ఇరుక్కుంది. అక్రమార్కులు ఈ పథకాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించారనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. రమణక్కపేటలో ఏకంగా అటవీ భూముల్లోనే వైఎస్సార్‌ జలకళ ద్వారా బోర్లు వేస్తుండడంతో గ్రామస్థులు జలకళ వాహనాన్ని అడ్డుకుని సమాచారాన్ని ఏలూరు జిల్లా ఫారెస్ట్‌ అధికారులకు అందించడంతో గురువారం జిల్లా అటవీశాఖ అధికారి హరిగోపాల్‌ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిశీలించారు. బుధవారం రాత్రి నాలుగు బోర్లు, గురువారం ఉదయం మరో బోరు వేశారు. ఇందులో మూడు బోర్లు అటవీ ప్రాదేశిక పరిధిలోనే ఉన్నాయని డీఆర్వో హరి గోపాల్‌ తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి నివేదికను జిల్లా అధికారులకు అందివ్వనున్నట్టు పేర్కొ న్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు బోర్లను పూడ్చివేయాల్సిందిగా రెవెన్యూ అధికారులకు లిఖితపూర్వక సూచనలు చేయనున్నట్టు ఆయన తెలిపారు.

Updated Date - 2023-03-31T00:37:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising