ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీ వలలో గ్రామ కార్యదర్శి

ABN, First Publish Date - 2023-06-01T00:03:50+05:30

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం సగంచెరువు గ్రామ కార్యదర్శి సిహెచ్‌. ఆర్‌.వి.ఆర్‌.ఎస్‌. పార్ధసారఽథి నాలుగు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుధవారం పట్టు బడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు రూరల్‌, మే 31 : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం సగంచెరువు గ్రామ కార్యదర్శి సిహెచ్‌. ఆర్‌.వి.ఆర్‌.ఎస్‌. పార్ధసారఽథి నాలుగు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుధవారం పట్టు బడ్డాడు. వివరాల్లోకి వెళితే.. 2021లో పంచదార వెంకట రంగారావు అనే గుత్తే దారు పాలమూరులో శ్మశానవాటిన అభివృద్ధి పనులు చేశాడు. రెండేళ్లుగా బిల్లులు చెల్లించకపోవ డంతో అప్పటి పాలమూరు పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శిగా పనిచేసిన పార్ధసారఽథి బిల్లు చెల్లించడానికి రూ. 15వేలు డిమాండ్‌ చేశాడు. తొలి విడతగా రూ.4వేలు ఇచ్చేందుకు అంగీకరించిన వెంకటరంగారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ పి.శరత్‌ బాబు ఆధ్వర్యంలో సీఐలు కె.ఏసు బాబు, ఎ.వి. భాస్కరరావు, బి. శ్రీనివాస్‌, కె.నాగేంద్ర ప్రసాద్‌ సిబ్బందితో కలిసి ప్రస్తుతం సగంచెరువు గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్న పార్ధసారఽథికి వెంకట రంగారావు రూ.4వేలు ఇస్తుండగా వలపన్ని పట్టుకున్నారు. నిందితుడు పార్ధ సారఽథిని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్టు డీఎస్పీ తెలిపారు.

Updated Date - 2023-06-01T00:03:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising