ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

asp bhaskara rao

ABN, First Publish Date - 2023-05-24T00:22:47+05:30

శాంతి భద్రతల పరిరక్షణ, సిబ్బంది సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యం ఇస్తానని జిల్లా నూతన అదన పు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు చెప్పారు.

జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతిని కలిసిన ఏఎస్పీ భాస్కరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఎస్పీగా భాస్కరరావు

ఏలూరు క్రైం, మే 23 : శాంతి భద్రతల పరిరక్షణ, సిబ్బంది సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యం ఇస్తానని జిల్లా నూతన అదన పు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు చెప్పారు. ఏలూరు జిల్లా ఏర్పడిన తరువాత మొట్ట మొదటి అదనపు ఎస్పీ (అడ్మిన్‌)గా ఆయ న మంగళవారం ఏలూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు చేప ట్టారు. 1989 ఎస్‌ఐ బ్యాచ్‌నకు చెందిన ఆయన ఏలూరు రేంజ్‌లోని పలు పోలీస్‌ స్టేషన్లలో ఎస్‌ఐగా పనిచేశారు. సీఐగా జిల్లాలోని భీమడోలు స్పెషల్‌ బ్రాంచిలో పనిచేసి డీఎస్పీగా పదోన్నతి పొంది పదేళ్ల పాటు సీఐడీ ఇంటిలిజెన్స్‌, విజయవాడ క్రైం, రాజమహేంద్రవరం క్రైం డీఎస్పీగా పని చేశారు. బాధ్యతలు చేపట్టిన అనంత రం జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందిం చారు. ఆయనను ఏఆర్‌ అదనపు ఎస్పీ శేఖర్‌, ఎస్‌బీసీఐ ఎం.సుబ్బారావు, బీసీఆర్‌ బీ సీఐ దుర్గాప్రసాద్‌, ఏఆర్‌ఆర్‌ఐ ఐ.పవన్‌ కుమార్‌, డీటీఆర్‌బీ ఎస్‌ఐ కె.రాంబాబు, ట్రాఫిక్‌ ఎస్‌ఐ బుద్దాల శ్రీనివాసరావు, ఎస్పీ కార్యాలయ ఏవో చీపురుపల్లి గోపీనాథ్‌ పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - 2023-05-24T00:22:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising