ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

25న సీఎం జగన్‌ దెందులూరు రాక

ABN, First Publish Date - 2023-03-20T00:12:54+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈనెల 25న దెందులూరులో ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

దెందులూరులో సభాస్థలం పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దెందులూరు, మార్చి 19 : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈనెల 25న దెందులూరులో ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం దెందులూరు, గోపన్నపాలెం గ్రామాల్లో సభా వేదిక స్థలాలను ముఖ్యమంత్రి ప్రోగాం కోఆర్డినేటర్‌ రఘురాం, జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, ఎమ్మెల్యే కొఠారు అయ్బయ్య చౌదరి, మండల వైసీపీ అధికార ప్రతినిధి కామిరెడ్డి నాని బాబు, పోకల రాంబాబు తదితరులు పరిశీలించారు.

Updated Date - 2023-03-20T00:12:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising