ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అమ్మఒడి.. రూ.259.43 కోట్లు జమ

ABN, First Publish Date - 2023-06-29T00:23:08+05:30

జగనన్న అమ్మఒడి పథకం నాల్గొవ విడత 2022–23 ఏడాదికి గాను జిల్లాలో 1,72,956 మంది తల్లుల ఖాతాలకు రూ.259.43 కోట్లు ఆర్థిక సహాయం జమ చేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌ లావణ్య వేణి అన్నారు.

నమూనా చెక్కు అందజేస్తున్న జేసీ లావణ్యవేణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు కలెక్టరేట్‌, జూన్‌ 28 : జగనన్న అమ్మఒడి పథకం నాల్గొవ విడత 2022–23 ఏడాదికి గాను జిల్లాలో 1,72,956 మంది తల్లుల ఖాతాలకు రూ.259.43 కోట్లు ఆర్థిక సహాయం జమ చేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌ లావణ్య వేణి అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం జగనన్న అమ్మఒడి పథకం నాల్గొవ విడత ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జేసీ లావణ్యవేణి నమూనా చెక్కును విద్యార్థులు, తల్లుల బృందానికి అందజేశారు. జడ్పీ చైర్మన్‌ గంటా పద్మశ్రీ, డీఆర్వో సత్యనారా యణమూర్తి, డీఈవో రవి సాగర్‌, ఆర్‌ ఐవో చంద్రశేఖర్‌, ప్రభాకర్‌, తదితరులు హాజరయ్యారు.

Updated Date - 2023-06-29T00:23:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising