ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు పశువుల శాలలు దగ్ధం

ABN, First Publish Date - 2023-06-03T00:20:54+05:30

ఒంపల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమా దంలో రెండు పశువుల శాలలు దగ్ధం కావడంతో పాటు మూడు గొర్రెలు మృతి చెందాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొండపల్లి: ఒంపల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమా దంలో రెండు పశువుల శాలలు దగ్ధం కావడంతో పాటు మూడు గొర్రెలు మృతి చెందాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గొర్లె గౌరినా యుడుకు చెందిన పశువుల శాలలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో శాలలో కట్టి ఉంచిన మూడు గొర్రెలు పూర్తిగా కాలిపోయి, మృతిచెందాయి. మరో మూడు గొర్రెలు పాక్షికంగా కాలి, గాయాలపాలయ్యాయి. అలాగే అదే శాలలో ఉంచిన ఒక సైకిల్‌ కూడా కాలిపోయింది. ఆ శాలకు పక్కనే ఉన్న మరో శాలకు కూడా మంట లు అంటుకోవడంతో ఆ శాల కూడా కాలి బూడిదయ్యింది. అయితే అగ్నిమాపక వాహనానికి సమాచారం ఇచ్చేలోగా ఈ శాలలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదానికిగల కారణాలు తెలయరాలేదు. బాధితులు తమకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2023-06-03T00:20:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising