ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దాడి కేసులో ముగ్గురు యువకుల అరెస్టు

ABN, First Publish Date - 2023-09-26T00:12:33+05:30

జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ షాపింగ్‌ మాల్‌ సమీ పంలో ఈ నెల 19న తెల్ల వారుజామున కోడి రామ పృధ్వీకుమార్‌ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా ముగ్గు రు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. డబ్బు లు లేకపోవడంతో కొట్టి.. చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ లాక్కొని వెళ్లిపోయారు.

విజయనగరం క్రైం: జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ షాపింగ్‌ మాల్‌ సమీ పంలో ఈ నెల 19న తెల్ల వారుజామున కోడి రామ పృధ్వీకుమార్‌ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా ముగ్గు రు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. డబ్బు లు లేకపోవడంతో కొట్టి.. చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ లాక్కొని వెళ్లిపోయారు. దీనిపై వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐలు భాస్కరరావు, అశోక్‌కుమార్‌ దర్యాప్తు చేశారు. ఈ నెల 25న (సోమవారం) కేఎల్‌పురానికి చెందిన నాగళ్ల వంశీ, పత్తికాయల అశోక్‌ (రామవరం), సింగపూర్‌ సిటీకి చెందిన వేమల కార్తిక్‌లు బైక్‌పై కేఎల్‌పురంలో తిరుగుతున్నట్టు సమాచారం అందుకుని పట్టుకున్నారు. వారి నుంచి ముబైల్‌ను రికవరీ చేసి, బైక్‌ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలిస్తున్నట్టు ఎస్‌ఐ అశోక్‌ కుమార్‌ తెలిపారు.

Updated Date - 2023-09-26T00:12:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising