ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేవా కార్యక్రమాలే ట్రస్టు లక్ష్యం

ABN, First Publish Date - 2023-01-15T00:07:04+05:30

సేవా కార్యక్రమాలే తమ ట్రస్టు లక్ష్య మని సుధారాణి మెమోరియల్‌ ట్రస్టు అధ్యక్షుడు ఎంపీజీ ఈశ్వరరావు అన్నా రు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం దాసన్నపేట: సేవా కార్యక్రమాలే తమ ట్రస్టు లక్ష్య మని సుధారాణి మెమోరియల్‌ ట్రస్టు అధ్యక్షుడు ఎంపీజీ ఈశ్వరరావు అన్నా రు. సంక్రాంతి పండుగను పురస్క రించుకుని శనివారం గుంటూరు వారు వీధిలోని బృందావన్‌ అపార్టు మెంట్‌లో 50 మంది పేదలకు నిత్యా వసర సరుకులు అందజేశారు. ట్రస్టు కార్యదర్శి ఎంపీ ఉపేంద్ర, కోశాధికారి ఎంపీ శీరిష, అపార్టుమెంట్‌ కమిటీ ప్రతినిధులు భాషా, రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-15T00:07:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising