ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బదిలీల జీవోను సవరించాలి

ABN, First Publish Date - 2023-05-25T23:56:48+05:30

ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవో 47 అసంబ ద్ధంగా ఉందని... దీనిని సవరించాలని ఎస్‌టీయూ నాయ కులు జోగారావు డి మాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక అమర్‌ భవనంలో నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌, మే 25: ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవో 47 అసంబ ద్ధంగా ఉందని... దీనిని సవరించాలని ఎస్‌టీయూ నాయ కులు జోగారావు డి మాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక అమర్‌ భవనంలో నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల నమోదుకు కటాఫ్‌ తేది 2022 ఆగస్టు 31ని తీసుకోవడం సరికాద న్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 30ని చివరి పని దినంగా తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గతంలో మాదిరిగా పీఎస్‌, హెచ్‌ఎం పో స్టులను ఆదే పాఠశాలలో కొన సాగించాలని డిమాండ్‌ చేశారు. బదిలీలు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన నిర్వహి స్తున్నందున బ్లాక్‌ చేయకుండా ఖాళీలు చూపించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-25T23:56:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising