పోలవరం నిర్వాసితులకు మొండిచేయి
ABN, First Publish Date - 2023-06-26T23:56:42+05:30
పోల వరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం మొండిచేయి చూపించిందని సీపీఎం నాయకుడు రామ్మూర్తినా యుడు ఆరోపించారు.
రాజాం రూరల్: పోల వరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం మొండిచేయి చూపించిందని సీపీఎం నాయకుడు రామ్మూర్తినా యుడు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసి తుల సమస్యల పరిష్కారం కోం సీపీఎం ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా మండలంలోని గా ర్రాజు చీపురుపల్లిలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రా మంలో సంఘీభావ నిధిని సేకరించారు. కార్యక్రమంలో శ్రీని వాసరావు, రామయ్య, అర్జున్రావు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-26T23:56:42+05:30 IST