ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో బోల్తా .. ఆరుగురికి గాయాలు

ABN, First Publish Date - 2023-03-18T23:39:49+05:30

స్థానిక బొబ్బిలి రోడ్డులోని వస్త్రపురి కాలనీ మీదుగా రాజాం పట్టణంలోకి వస్తున్న ఆటో ఎఫ్‌సీఐ గొడౌన్‌ సమీపంలో శనివారం మధ్యాహ్నం బోల్తా పడడంతో ఆరుగురికి గాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రాజాం రూరల్‌: స్థానిక బొబ్బిలి రోడ్డులోని వస్త్రపురి కాలనీ మీదుగా రాజాం పట్టణంలోకి వస్తున్న ఆటో ఎఫ్‌సీఐ గొడౌన్‌ సమీపంలో శనివారం మధ్యాహ్నం బోల్తా పడడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో గుర్ల మండలంలోని గొలగాం గ్రామానికి చెందిన తల్లికూతుర్లు నారాయణ, సత్యవతితో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న కృష్ణవేణి గాయపడడంతో రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. మరో ముగ్గురు చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు గొలగాం గ్రామానికి చెందిన సత్యవతి రాజాం పొలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-03-18T23:39:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising