ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంఈవో వైఖరిపై నిరసన

ABN, First Publish Date - 2023-03-31T00:10:36+05:30

పార్వతీపురం ఎంఈవో పీవీ ప్రసాద్‌ ఉపాధ్యా యులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పక్షపాత దోరణి అవలంబిస్తున్నారని, ఆయనకు జ్ఞానోదయం కలిగించాలని కోరుతూ యూటీఎఫ్‌ నాయకుడు మురళీమో హన్‌రావు సీతారాములు విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: పార్వతీపురం ఎంఈవో పీవీ ప్రసాద్‌ ఉపాధ్యా యులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పక్షపాత దోరణి అవలంబిస్తున్నారని, ఆయనకు జ్ఞానోదయం కలిగించాలని కోరుతూ యూటీఎఫ్‌ నాయకుడు మురళీమో హన్‌రావు సీతారాములు విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ మేరకు నిరసన తెలియజేసి పార్వతీపురంలో అగ్రహారం వీధిలోగల రామమందిరంలో సీతారాముల విగ్రహాలకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఎంఈవో వైఖరిని మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు బి.జగన్నాథం, వసంతనాయుడు, ఎన్‌.శ్రీనివాసరావు, పి.వెంకటనాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:10:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising